పద్య గేయ వచన కవితా రచనపై రాష్ట్ర స్థాయి కార్యశాల ఆగస్టు 10న సిద్దిపేటలో జరుగుతుంది. ముఖ్య అతిథి- నందిని సిధారెడ్డి, విశిష్ట అతిథి ఎల్లూరి శివారెడ్డి, కీలక ఉపన్యాసం కసిరెడ్డి వెంకటరెడ్డి. వివరాలకు 99634 60399.

- చెప్పెల హరినాథశర్మ