బెందాళం క్రిష్ణారావు ‘మీరే జర్నలిస్ట్‌’, కోడూరి శ్రీరామమూర్తి ‘భారతదేశంలో లౌకికవాదం’ పుస్తకాల ఆవిష్కరణ నవంబర్‌ 14 ఉ.10గం.లకు విజయవాడ గవర్నర్‌పేటలో విజయవాడ బుక్‌ఫెస్టివల్‌ సొసైటీ గ్రంథాలయంలో జరుగుతుంది. ఖలీల్‌ జిబ్రాన్‌ ‘ది ప్రొఫెట్‌’కు బెందాళం క్రిష్ణారావు తెలుగు అను వాదం నవంబర్‌ 19 సా.5గం.లకు పై వేదిక లోనే విడుదల వుతుంది. ఈ సభలో ఖాదర్‌ మొహియుద్దీన్‌, బండ్ల మాధవ రావు, శాంతిశ్రీ తదితరులు పాల్గొంటున్నారు.

- స్వర్ణ వెంకట నారాయణ