నక్క హరిక్రిష్ణ వ్యాస సంపుటి ‘పరామర్శ’ ఆవిష్క రణ సభ ఫిబ్రవరి 27 సా.5గం.లకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, మామిడి హరికృష్ణ, ఏనుగు నర్సింహారెడ్డి, ఎన్‌. రజని తదితరులు పాల్గొంటారు.

-ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌