అనంతపురంలో మే 13న రాచపాళెం పీఠికలు
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి తెలుగు సాహిత్య విమర్శ, పరిశోధనా గ్రంథాలకు రాసిన ముందుమాటల సంపుటీకరించిన పుస్తకం ‘రాచపాళెం పీఠికలు’ ఆవిష్కరణ మే 13 ఉ.10గం.లకు అనంతపురం ప్రెస్క్లబ్లో అరసం, అనంతపురం శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. మల్లెల నర సింహమూర్తి, ఎం. గేయానంద్, యం.వి. రమణ తదితరులు పాల్గొంటారు.
- ఎ.ఎ. నాగేంద్ర