హైదరాబాద్లో ఏప్రిల్ 26న ‘రత్నదీపాలు’ నానీల ఆవిష్కరణ
రఘుశ్రీ రాసిన ‘రత్నదీపాలు’ (నానీలు) పుస్తకావిష్కరణ సభ శ్రీమానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 సా.6గం.లకు శ్రీత్యాగరాయ గానసభ, హైదరాబాద్ నందు జరుగుతుంది. అధ్యక్షత రమణ వెలమకన్ని; ముఖ్య అతిథి ఎన్. గోపి; అతిథులు బైస దేవదాసు, పత్తిపాక మోహన్.
- బండారుపల్లి రామచంద్రరావు