రొట్టమాకురేవు కవిత్వ అవార్డును సిద్ధార్థ, వాహెద్, అనిశెట్టి రజితలు స్వీకరిస్తారు. ప్రదానోత్సవ సభ అక్టోబర్ 8 సా.6గం.లకు దొడ్డి కొమరయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాద్ నందు జరుగుతుంది. అధ్యక్షత ప్రసేన్, ముఖ్య అతిథి కె. శివా రెడ్డి, కీలకోపన్యాసం జి. లక్ష్మీనరసయ్య.
- యాకూబ్