తిరుమల శ్రీనివాసాచార్య రాసిన ‘నాకన్నూ నా పెన్నూ’, ‘ఎన్నికలలో ఎన్ని కళలో’ అనే రుబాయీ కావ్యాల ఆవిష్కరణ అక్టోబర్‌ 16 సా.6గం.లకు హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికపై రసమయి ఆధ్వర్యంలో జరిగే సభలో కె.వి. రమణ ఆవిష్కరిస్తారు.

- ఎమ్‌.కె. రాము