హైదరాబాద్లో అక్టోబర్ 16న రుబాయీ కావ్యాల ఆవిష్కరణ
తిరుమల శ్రీనివాసాచార్య రాసిన ‘నాకన్నూ నా పెన్నూ’, ‘ఎన్నికలలో ఎన్ని కళలో’ అనే రుబాయీ కావ్యాల ఆవిష్కరణ అక్టోబర్ 16 సా.6గం.లకు హైదరాబాద్లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికపై రసమయి ఆధ్వర్యంలో జరిగే సభలో కె.వి. రమణ ఆవిష్కరిస్తారు.
- ఎమ్.కె. రాము