సెప్టెంబర్ 23న తెలుగు సాహిత్య విమర్శ - స్త్రీల కృషి
కందాళ శోభారాణి సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్య విమర్శ - స్త్రీల కృషి’ ఆవిష్కరణసభ సెప్టెంబర్ 23 ఉ.10.30 గం.లకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్, సుబేదారిలో జరుగు ది. కె. శ్రీనివాస్, బన్న అయిలయ్య, ఎ. సత్యనారాయణరెడ్డి పాల్గొంటారు.
డి. సంజయ్ కుమార్