పర్కపల్లి యాదగిరి కథాసంపుటి ‘శికారి’ ఆవిష్కరణ మే 25 సా.6గం.లకు సిద్ధిపేట ప్రెస్‌ క్లబ్‌లో జరుగుతుంది. సభలో అల్లం రాజయ్య, కాసుల ప్రతాపరెడ్డి, శిరంశెట్టి కాంతారావు, పెద్దింటి అశోక్‌ కుమార్‌ పాల్గొంటారు.

- వెన్నెల సాహితీ సంగమం