సోమసుందర్‌ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ ఆగస్టు 13 సా.6.30ని.లకు సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పాత బస్టాండ్‌ వద్ద, పిఠాపురం నందు జరుగుతుంది. విగ్రహావిష్కర్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌. అధ్యక్షత కె.వెంకటరావు, ముఖ్యఅతిథి యార్లగడ్డ లక్ష్మీప్రసా ద్‌, ఆత్మీయ అతిథి చందుసుబ్బారావు. ప్రసంగాలు- సన్నిధా నం నరసింహశర్మ, వాడ్రేవు వీరలక్ష్మీదేవి తదితరులు.

- సోమసుందర్‌ లిటరరీ ట్రస్ట్‌