కొలకలూరి ఇనాక్‌పై సాహిత్య సమాలోచన సదస్సు నవంబర్‌ 16, 17 తేదీల్లో ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి బోధనాభ్యసన కళాశాల సమా వేశ మందిరం, గాంధీనగరం, ఎస్‌.కె.పి.వి.వి హిందూ హైస్కూ ల్‌ ప్రాంగణం, విజయవాడ నందు జరుగుతుంది. మొదటి రోజు ఉ.9.30గం.లకు సభ ప్రారంభమవుతుంది. సభలలో మండలి బుద్ధప్రసాద్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, వెలమల సిమ్మన్న, పాపినేని శివశంకర్‌, నందిని సిధారెడ్డి, తదితరులు పాల్గొంటారు.

- దీర్ఘాసి విజయకుమార్‌