మోహన్‌ రుషి కవితా సంపుటి ‘స్క్వేర్‌ వన్‌’ ఆవిష్కరణ సభ ఆగస్టు 26 ఉ.10.30గం.లకు శంకర్స్‌ డిగ్రీ కాలేజీ, గాయత్రి ఎస్టేట్‌, కర్నూలు పట్టణం నందు జరుగుతుంది. ఇనాయతుల్లా, నాగమ్మపూలే, అజీజ్‌, అంబటి సురేంద్ర రాజు, సిద్ధార్థ తదితరులు పాల్గొంటారు.

- సత్యశోధక వాయిస్‌ మాస పత్రిక