జగద్గిరిగుట్టలో సెప్టెంబర్ 15న ‘సుజ్ఞానగీత’ సామాజిక చైతన్య వ్యాసాల సంపుటి
కూర్మాచలం శంకర స్వామి సుజ్ఞాన గీత వ్యాసాల సంపుటి ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని నాగార్జున హైస్కూల్, మద్గూం నగర్, జగద్గిరిగుట్టలో జరుగుతుంది. కందుకూరి శ్రీరాములు, బైస దేవదాస్ పాల్గొంటారు.
-తెరసం, జంటనగరాలు