విజయనగరంలో మే 27న ‘స్వప్న సాధకులు’ ఆవిష్కరణ
విద్యార్థుల కవిత్వం ‘స్వప్న సాధకులు’ ఆవిష్కరణ మే 27 సా.6గం.లకు గురజాడ కేంద్రగ్రంథాలయం, విజయనగరంలో జరుగుతుంది. కె.శివారెడ్డి, అరసవిల్లికృష్ణ, కె.ఎన్.మల్లీశ్వరి, గౌరునాయుడు, కెక్యూబ్వర్మ పాల్గొంటారు.
- బాలసుధాకర్ మౌళి