వనపర్తిలో మే 6న తెలంగాణ జల కవితోత్సవం
మే 6న ఉ.9గం.లకు వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రాంగణంలో జరిగే కవిసమ్మేళనానికి తెలంగాణ కవులను ఆహ్వానిస్తు న్నాం. ‘తెలంగాణ జల ప్రాధాన్యత’ అంశంపై 25 పంక్తులకు మించకుండా కవిత, పాట, పద్యం పంపవచ్చు. కవులు పేర్లను ఏప్రిల్ 30లోగా ఫోన్:9866371918లో నమోదు చేసుకోవాలి.
- భీంపల్లి శ్రీకాంత్