విజయవాడలో సెప్టెంబర్ 30న ‘తత్వశాస్త్ర దారిద్య్రం’
కార్ల్ మార్క్స రచన ‘పావర్టీ ఆఫ్ పిలాసఫీ’కి వై.వి.రమణారావు తెలుగు అనువాదం ‘తత్వశాస్త్ర దారిద్య్రం’ ఆవిష్కరణ సెప్టెంబర్ 30 సా.6గం.లకు మాలక్ష్మిటవర్స్, మధుగార్డెన్స్, మొగల్ రాజపురం, విజయవాడలో జరుగుతుంది. ఆవిష్కర్త ఎన్. వేణుగోపాల్.
ఆలిండియా ప్రోగ్రెసివ్ ఫోరం