కోట్ల వెంకటేశ్వరరెడ్డి కవిత్వ సంపుటి ‘తొణకని వాక్యం’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 22 ఉ.10గం.లకు కాళోజి హాల్, లిటిల్ స్కాలర్ హైస్కూల్, మెట్టుగడ్డ, మహబూబ్ నగర్ నందు జరుగుతుంది. ముఖ్య అతిథి ఎన.గోపి, సభాధ్యక్షులు వి. మనోహర్ రెడ్డి, గ్రంథ స్వీకర్త జలజం సత్యనారాయణ, గ్రంథ సమీక్ష సీతారాం, ఆత్మీయ వాక్యం ఎస్. రఘు, నిర్వహణ భీంపల్లి శ్రీకాంత్.
- ధ్వని ప్రచురణలు