మరిన్ని..
హైదరాబాద్లో జూన్ 18న మూడుతరాల కవిసంగమం
కవిసంగమం కవిత్వ పఠనం 33వ కార్యక్రమం జూన్ 18 సా.6గం.లకు గోల్డెన్ థ్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్నందు జరుగుతుంది. ప్రసాదమూర్తి, షాజహానా, గిరిధర్పుట్టి, లక్ష్మీరాధిక, తగుళ్ల గోపాల్ పాల్గొంటారు.