కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య నిర్వహి స్తున్న కవిత్వ శిక్షణా సదస్సు ఇండో ఏషియన్‌ అకాడమీ, కళ్యాణనగర్‌, బెంగళూరునందు జూన్‌ 18 సా.9గం.లకు మొదలవుతుంది. సదస్సులో కె.శివారెడ్డి, మసన చెన్నప్ప, సుద్దాల అశోక్‌తేజ, దర్భశయనంశ్రీనివాసాచార్య తదితరులు పాల్గొం టారు. నమోదు రుసుము రూ.500/- ఔత్సాహి కులు తమ చిరునామాను మే 30లోగా 82773 36400, 8861733000 నంబర్లకు పంపాలి. 

 

- కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య