ఉమ్మడి సాహితీ అవార్డు-2016 బి. ప్రసాద మూర్తికి (‘చేనుగట్టు పియానో’), రాధేయ కవితా పురస్కారం 2017 సుదేరా, ఇ. రాఘవేంద్ర, బండారి రాజ్‌కుమార్‌లకు అందజేస్తున్నాం. సభ జూన్‌ 25 ఉ.10గం. లకు అనంతపురం ప్రెస్‌క్లబ్‌ నందు జరు గుతుంది. ఉమ్మడిశెట్టి రాధేయ, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, వాడ్రేవు చినవీరభద్రుడు, ఈగ హనుమాన్‌ పాల్గొంటారు. 

 

- మధురశ్రీ