తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో కవిసమయం, భారత్‌ కల్చరల్‌ అకాడెమీ నిర్వహణలో వానమామలై వరదాచార్యులు 105వ జయంతి సభ ఆగస్టు 17 సా.6.15 ని.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరుగుతుంది. అధ్యక్షత కె.వి.రమణ, ముఖ్య అతిథి తిరుమల శ్రీనివాసాచార్య. 

- తాళ్లపల్లి మురళీధర గౌడు