వసుమతి మాదవ సాహితీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి గాను ‘నవ్య’ వీక్లీ ఎడిటర్‌ జగన్నాథశర్మ, రచయిత శరత్‌చంద్ర స్వీకరిస్తారు. విజయవాడలోని మానోర్‌ ఫుడ్‌ఫ్లాజా విండర్స్‌ ఏసీహాల్‌లో అక్టోబర్‌ 15న పురస్కార ప్రదానం జరుగుతుంది. ముఖ్య అతిథి మండలి బుద్ధప్రసాద్‌, అతిథులు విజయభాస్కర్‌, విహారి, జి.వి. పూర్ణచంద్‌, గుత్తికొండ సుబ్బారావు.

- చలసాని వసుమతి