ఖలీల్ జిబ్రాన్ రచనకు గండ్ర లక్ష్మణరావు తెలుగు అనువాదం ‘వెర్రి మానవుడు’ ఆవిష్కరణ నవంబర్ 16, సా.6గం.లకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది. నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, వెల్చాల కొండలరావు, వారాల ఆనంద్ పాల్గొంటారు. కార్యక్రమం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రచయితల సంఘం పక్షాన జరుగుతుంది.
- నాళేశ్వరం శంకరం