విమలాశాంతి సాహిత్య పురస్కార ప్రదా నోత్సవంలో భాగంగా శాంతి రజనీకాంత్ స్మారక కథాపురస్కారం 2017ను చింత కింది శ్రీనివాసరావు (‘కాన్పుల దిబ్బ’)కు అందజేస్తున్నారు. ఈ సభ డిసెంబర్ 10 ఉ.10.30ని.లకు నూతన భవన సభా మందిరం, జిల్లా పరిషత్, అనంతపురంలో జరుగుతుంది. రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, పూల నాగరాజు, దీర్ఘాసి విజయభాస్కర్, పొట్లూరి హరికృష్ణ, ఆర్.ఎం.ఉమా మహేశ్వరరావు, అట్టాడ అప్పల్నాయుడు, బండి నారాయణస్వామి, సడ్లపల్లి చిదం బరరెడ్డి తదితరులు పాల్గొంటారు.
- శాంతి నారాయణ