సాహిత్య అకాడమీ, విశాఖ సాహితి నిర్వహిస్తున్న ‘విశాఖ జిల్లా కథా సాహిత్యం’ సదస్సు ఆగస్ట్‌ 8 ఉ.10గం.ల నుంచి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ సెమినార్‌ హాల్‌, హిందీ విభాగం, ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌, విశాఖపట్నం నందు జరుగుతుంది. ఎస్‌.పి.మహాలింగేశ్వర్‌, ఎన్‌.గోపి, గొల్లపూడి మా రుతీరావు తదితరులు పాల్గొంటారు. సా.5గం.లకు ఈతకోట సుబ్బారావు కవి సంధ్య ఉంటుంది.

- విశాఖ సాహితి