హైదరాబాద్లో డిసెంబర్ 14న ‘యశోబుద్ధ’ ఆవిష్కరణ
ఓల్గా నవల ‘యశోబుద్ధ’ ఆవిష్కరణ సభ డిసెంబర్ 14 సా.5.30గం.లకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్లో జరుగుతుంది. కృతి స్వీకర్తలు గవరసాన సుభద్ర, సత్యనారాయణ. అధ్యక్షత సి.మృణా ళిని; ఆవిష్కరణ ఆంజనేయరెడ్డి.
- స్వేచ్ఛ ప్రచురణలు