ఆంధ్రజ్యోతి,హైదరాబాద్:కళారత్నగురు వోలేటి రంగమణి శిష్యురాలైన కుమారి అభిజ్ఞ చాగంటిచే ఆలయ నాట్య నీరాజనం, ఇతర శిష్యులచే అపురూప నాట్యాంశాల ప్రదర్శన త్యాగరాయగానసభలో 8-1-2017న సాయంత్ం 5 గంటల 30 నిమిషాలకు జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హోంమంత్రి, నాయిని నర్సింహారెడ్డి విచ్చేయనున్నారు