హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: అరుణ నారదభట్ల కవిత్వం ‘ఇన్నాళ్ళ మౌనం తరువాత’ ఆవి ష్కరణ సభ మార్చి 22 సాయంత్రం  5.30 గం.లకు రవీంద్రభారతి కాన్ఫ రెన్స్‌ హాల్‌, హైదరాబాద్‌ నందు జరుగనుంది. ఆవిష్కర్త డా.ఎన్‌. గోపి, సభాధ్యక్షులు ఓల్గా, విశిష్ట అతిథి మామిడి హరికృష్ణ, ఆత్మీ య అతిథులు శిలాలోలిత, శ్రీరా మోజు హరగోపాల్‌. 
- దక్కన్‌ సాహిత్య సభ