హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:10-1-2017న సాయంత్రం 6గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో కవి సంగమం ఆధ్వర్యంలో ‘కవిత్వం-సృజనానుభవం’ పుస్తకావిష్కరణ సభ జరుగును.ఈ కార్యక్రమానికి అధ్యక్షత: కె.శివారెడ్డి, ఆవిష్కర్త: నందిని సిధారెడ్డి.వక్తలు: సిద్ధార్థ, నారాయణ స్వామి వెంకటయోగి.