హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, కవిసంధ్య సంయుక్త నిర్వ హణలో బియాస్‌ నది మృతులపై శిల్పా జగదీష్‌ సంపాదకత్వంలో వెలువడిన ‘కన్నీటివాగు’ కవితా సంకలనం ఆవిష్కరణ...హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో సాయంత్రం  6గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో నాయిని నర్సింహారెడ్డి, కె.శివారెడ్డి, మామిడి హరికృష్ణ, శిఖామణి, బైస దేవ దాసు, గుడిపాటి తదితరులు పాల్గొంటారు.