హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:తెలంగాణ బాల సాహిత్య పరిషత ఆధ్వర్యంలో బెల్లంకొండ సంపతకుమార్‌ రాసిన బడిపిల్లల బతుకుచిత్రాల కథాసంకలనం ‘పల్లెపూల వాన’ ఆవిష్కరణ.. హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళాసభ కళాశాల ప్రాంగణంలోని లిట్రసీహౌస్‌, ఉస్మానియా యూనివర్సిటీలో మధ్యాహ్నం 3గంటలకు జరుగును. ఈ కార్యక్రమ అధ్యక్షుడు: భూపాల్‌, అతిథి: యస్‌.వి.సత్యనారా యణ, ఆవిష్కర్త: బి.నర్సింగరావ్‌.