హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:10-1-2017నసాయంత్రం 6 గంటలకు కళాసుబ్బారావు కళావేదికలో మానస ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యాన మహదేవ్‌ రచించిన ‘రసలేఖలు’వచన కవిత్వం  ఆవిష్కరణ కార్యక్రమం జరుగును.