హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యాన..అడుగు వర్గాల మరుగున పడిన సాహిత్యం-కళల ప్రదర్శన హైదరాబాద్‌లోని ఐసీసీఆర్ట్‌ ఆర్ట్‌ గ్యాలరీ, కళాభవన్‌ రవీంద్ర భారతిలో సాయంత్రం 4  గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో అతిథులుగా జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, బీవీ పాపారావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొంటారు.