హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:సినీ గీత రచయితగా 55 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ‘సినారె సినీగీత స్వర్ణో త్సవం’, పురస్కారాల ప్రదానం, స్వరనీరాజనం కార్యక్రమం 3-1-2017న రవీంద్రభారతిలో మధ్యాహ్నాం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమ  నిర్వహణ: జె.బి.ఫౌండేషన్‌, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ .