హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: తెలంగాణ ఉద్యమ పాటపై పసునూరి రవీందర్‌ వెలువరించిన పరిశోధన గ్రంథ పరిచయ సభ ఈ నెల 26న సాయంత్రం 5 గంటలకు హన్మకొండలోని వాగ్దేవి కాలేజీలో జరుగుతుంది. రామా చంద్రమౌళి ఆవిష్కరిస్తారు. చిర్ర రాజశేఖర్‌ కన్నా సభాధ్యక్షులు. తాళ్ళపల్లి మనోహర్‌, జిలుకర శ్రీనివాస్‌, గౌరవ అతిథులు. ఎస్‌. జగన్‌ రెడ్డి, నెల్లుట్ల రమాదేవి, అన్వర్‌, చింతం ప్రవీన్‌, సోమ రామ్మూర్తి వక్తలు. 
- బహుజన రచయితల సంఘం