మరిన్ని..
అదిలాబాద్లో జూలై 14న మూడు పుస్తకాల ఆవిష్కరణ
బొంతా లచ్చారెడ్డి రాసిన ‘సులభ వ్యాకరణం’, ‘కావ్య కుసుమాలు’, ‘బాలబోధ’ ఆవిష్కరణ సభ జూలై 14 ఉ.11గం.లకు జిల్లా పరిషత్ సమావేశ మందిరం, ఆదిలాబాద్లో జరుగుతుంది. ఉదారి నారాయణ, ఏనుగు నరసింహారెడ్డి, గుడిపాటి, ఎం.నారాయణ శర్మ పాల్గొంటారు.
పాలపిట్ట బుక్స్