హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:జయధీర్‌ తిరుమల రావు రచించిన ‘తొవ్వ ముచ్చట్లు’(రెండో భాగం) పుస్తకావిష్కరణ సభ ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలోసాయంత్రం 5.30 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో అతిథులుగా బి.నర్సింగ్‌రావు, జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి, గోరటి వెంకన్న, తదితరులు పాల్గొంటారు.