‘మదరాసు బదుకులు’ పుస్తకావిష్కరణ
15-10-2017: చెన్నపురి రచయితల సంఘం ఆధ్వర్యంలో 36 మంది కథలతో ముద్రితమైన ‘మదరాసు బదుకులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం స్థానిక మైలాపూర్లోని ఆంధ్రమహిళా సభలో ఘనంగా జరిగింది. ఆలిండియా రేడియో తిరుపతి సంచాలకులు వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం జరిగింది.