Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
రచయిత కసుకుర్తి రామలింగం కన్నుమూత
రచయిత కసుకుర్తి రామలింగం కన్నుమూత
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 17 (ఆంధ్రజ్యోతి):
దళిత, బహుజన ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత కసుకుర్తి రామలింగం (49) మృతి చెందారు. అక్టోబరు 10న ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కుతుండగా ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు భార్య గోవిందమ్మ, ముగ్గురు కుమారులున్నారు. రామలింగం సొంతూరు ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం అనంతవరం గ్రామం. విద్యార్థి దశలో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యారు. కొన్ని ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగానూ సేవలందించారు. ఈశ్వరీబాయి సంక్షిప్త జీవిత చరిత్ర ‘అగ్నిశిఖ’, తొలి తెలుగు గిరిజన మహిళా ఐఏఎస్ అధికారిణి భూక్యా చంద్రకళ సహచరుడు అజ్మేరా రాములునాయక్ స్ఫూర్తిగాథ ‘ఉలిచెక్కని శిల్పం’ తదితర పుస్తకాలు రచించారు. రామలింగం అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామంలో జరగనున్నట్లు బహుజన కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కన్నెదారి నాగభూషణం, రచయిత మాల్యాద్రి తెలిపారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.