Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
జీవీఆర్ పురస్కారాల ప్రదానం
జీవీఆర్ పురస్కారాల ప్రదానం
చిక్కడపల్లి, జూన్ 8(ఆంధ్రజ్యోతి):
వికలాంగుల సేవలో విశేషంగా కృషి చేస్తున్న పి.పద్మావతికి జీవీఆర్ ప్రతిష్ఠాత్మక పురస్కార ప్రదానం ఘనంగా జరిగింది. జీవీఆర్-ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి త్యాగరాయ గానసభలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ తాను వికలాంగురాలినయినా తన తల్లి అన్నీ అయి సేవలు చేసి తనను పెంచిందన్నారు. ఏడు సంవత్సరాలు ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేశానన్నారు. ఈ సందర్భంగా కుమ్మమూరి సుబ్బాయమ్మ రచించిన ‘యాత్రాకదంబం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 2018 జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సమావేశంలో దూరదర్శన్ పూర్వ సంచాలకుడు డాక్టర్ పాలకుర్తి మధుసూదనరావు, సీనియర్ పాత్రికేయుడు బైస దేవదాసు, కళా జనార్దనమూర్తి, అలపర్తి రామకృష్ణ, వెంకటదాసు, లక్ష్మీసామ్రాజ్యం, గుదిబండి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.