గిడుగు రామమూర్తి ఫౌండేషన్‌ ఈ నెల 22న గిడుగు రామమూర్తి పంతులు వర్ధంతి సందర్భంగా ఇస్తున్న పుర స్కారాల్ని రచయితలు- బి. చంద్రకుమార్‌, గోరటి వెంకన్న, యడ్లపల్లి మోహనరావు, మువ్వా శ్రీనివాసరావు, ప్రసాద మూర్తి, రెంటాల వెంకటేశ్వరరావు, నెల్లుట్ల రమాదేవి, సౌభాగ్య, కన్నెగంటి అనసూయ, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రోచిస్మాన్‌ అందుకుంటున్నారు.

- బిక్కి కృష్ణ