శ్రీ శ్రీపాద సాహితీ కళాపీఠం, రజనీప్రచురణలు సంయుక్తంగా మే 19న చలం జయంతి సందర్భంగా కథల పోటీని నిర్వహిస్తున్నాయి. పావు టావులు మూడుపేజీలకు మించని చిన్న కథలను మే 17లోగా చిరునామా: రజనీ ప్రచురణలు, శ్రీ బస్వారెసిడెన్సి, 204, మూడవ అంతస్తు, వినాయక్‌ నగర్‌, నిజామాబాద్‌-503003కు పంపాలి. విజేత లకు బహుమతులు నిజామాబాద్‌ పట్టణంలో చలం జయంతి రోజున అందచేయబడతాయి.

- మేక రామస్వామి