Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
తెలంగాణ భాష తియ్యనైంది : రవ్వా శ్రీహరి
తెలంగాణ భాష తియ్యనైంది : రవ్వా శ్రీహరి
రవీంద్రభారతి, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి):
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మాట్లాడే భాషలో తియ్యదనం ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతి మినీ హాల్లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కావ్యపరిమళం-6 ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నగంటి తెలగనార్య రచించిన ‘యయాతి చరిత్ర’ పుస్తకం పై ప్రసంగించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కావ్యపరిమళం పేరిట తెలంగాణలో ప్రాచీన గ్రంథాలను విశ్లేషిస్తున్నామని అన్నారు. తెలంగాణ సాహిత్యాభివృద్ధిలో భాగంగా కావ్యపరిమళం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఆచార్య రవ్వాశ్రీహరి ప్రసంగిస్తూ ‘యయాతి చరిత్ర’ పుస్తకంలో భాష, మాండలికాలపై విపులంగా విశ్లేషించారని అన్నారు. ఈ సభకు అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.