Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
సాహిత్య వార్తలు
‘సురభి’ ఎందరో కళాకారులకు పుట్టినిల్లు: రోశయ్య
‘సురభి’ ఎందరో కళాకారులకు పుట్టినిల్లు: రోశయ్య
వనస్థలిపురం,హైదరాబాద్:
సురభి సంస్థ ఎందరో కళాకారులకు పుట్టినిల్లని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య అన్నారు. వనస్థలిపురం, రెడ్వాటర్ ట్యాంక్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళావేదికలో రంగస్థల దినోత్సవాన్ని పురష్కరించుకొని ఆకృతి సంస్థ వ్యవస్థాకుడు ఆకృతి సుధాకర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆకృతి సుధాకర్ సేవలను రోశయ్య కొనియాడారు. రంగస్థల కళారంగానికి విశిష్ట సేవలందించిన సురభి ఆర్. నాగేశ్వర్రావు, సురభి జమునారాములు, బాబురాజులను ఆయన ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య, వాసవి కన్యకాపరమేశ్వరి టెంపుల్ చైర్మన్ చింతల రవికుమార్, మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.