ఆంధ్రజ్యోతి, 26-06-2019: కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలో 2020 సంవత్సరానికి అందించనున్న పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్‌ లోకేష్‌ కుమార్‌ తెలిపారు. వివిధ రంగాల వారు ఆయా ప్రభుత్వ శాఖల పూర్తి సమాచారంతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 2020 గణతంత్య్ర దినోత్సవం రోజు అందజేయ నున్న ఈ అవార్డుల కోసం సంబంధిత శాఖాధికారులు www. padmaawar ds.gov.in  వెబ్‌ సైట్‌ ద్వారా దరఖా స్తు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.