Toggle navigation
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయం
క్రీడాజ్యోతి
చిత్రజ్యోతి
నవ్య
ఎడిటోరియల్
బిజినెస్
ఫోటోలు
ప్రవాస
వీడియోలు
వంటలు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే
ఆంధ్రజ్యోతి హోం
Toggle navigation
సాహిత్యం హోమ్
కొత్త కథలు
కొత్త నవలలు
కొత్త క్రైమ్ కథలు
వివిధ (సాహిత్య వేదిక)
సినిమా.. సినిమా..
పంచతంత్రం
సాయిపారాయణం
ఇంటర్వ్యూలు
భాగవతం
రామాయణం
మహాభారతం
జోక్స్
కార్టూన్స్
కొత్త పుస్తకాలు
మరిన్ని..
వీరీ వీరీ గుమ్మడి పండు వీరీ పేరేమీ...?.. తప్పకుండా చదివి తీరాల్సిన పుస్తకమిది..!
చాగంటి కృష్ణకుమారి
ఎస్పీ బాలును చెంపదెబ్బ కొట్టిందెవరు..? సరికొత్తగా ‘మన బాలూ కథ’
విప్లవ తపస్వి పి.వి (రాజకీయ పోకడలు)
అతడే ఒక సముద్రం (నవల)
రవి వీరెల్లి
రాగమాలిక (సంగీత వ్యాసావళి)
తెలంగాణ రుబాయిలు (కవిత్వం)
ఏనుగు నరసింహారెడ్డి
హోమ్
జరగబోయే సాహిత్య కార్యక్రమాలు
గుంటూరులో ఆగస్టు28న జిల్లా స్థాయి కవి సమ్మేళనం
గుంటూరులో ఆగస్టు28న జిల్లా స్థాయి కవి సమ్మేళనం
గుంటూరు:
జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న ప్రతి మాసం రచన కోసం కార్యక్రమంలో భాగంగా ఫిరంగిపురం మార్నింగ్ స్టార్ కళాశాలలో కవి సమ్మేళనం జరుగుతుందని జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య, ఎప్ ఎం సుభాని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 28న సాయంత్రం 4 గంటలకు జిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో తెలుగు భాషాభివృద్ధిలో మనం అనే అంశం కవి సమ్మేళణం జరుగుతుందని, సమ్మేళనంలో పాల్గొనదలిచ్చినవారు తెలుగు అధ్యాపకులు గోవిందయ్యను 9966385583 లో సంప్రదించాలని కోరారు. పాల్గొనే వారందరికి జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సాహితీ వేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని రచయితలు, రచయిత్రులు, కవులు, కవయిత్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
1 to 1
తాజా కథలు
ఇఫ్తార్
కె.ఎ.మునిసురేష్ పిళ్లె
దేవకీ పరమానందం
డా. మనోహర్ కోటకొండ
భయం
కొట్టం రామకృష్ణారెడ్డి
రాజకీయం
ఆరి సీతారామయ్య
లైఫ్ స్కిల్స్
శ్రీధర్ బొల్లేపల్లి
బుజ్జమ్మ మెట్లు
శ్రీ ఊహ
చావద్దు
శీలా వీర్రాజు
నాకో ప్రేమలేఖ రాస్తావా?
మహమ్మద్ అన్వర్
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.