విమర్శకునితో ఒక సాయంత్రం

 

బెంగళూరు సాహిత్య అకాడెమీ, వరంగల్‌ సహృదయ సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో మార్చి 17న సా.5గం.లకు హనుమకొండ, కిషన్‌పురలోని వాగ్దేవి డిగ్రీ్క్షపి.జి. కళాశాలలో జరిగే ‘విమర్శకునితో సాయంత్రం’ కార్య క్రమంలో కోవెల సుప్రసన్నాచార్య తన విమర్శ ప్రస్థానంపై మాట్లాడతారు.

 

సాహిత్య అకాడెమీ, బెంగళూరు