సోమసుందర్‌ 95వ జయంతి వేడుకలు నవంబర్‌ 17 ఉదయం నుంచి పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జరుగుతాయి. సోమ సుందర్‌ కవితా పురస్కార్‌ అవార్డును కొప్పర్తి వెంకట రమణమూర్తి స్వీకరిస్తారు. వక్తలు- పుప్పాల శ్రీరామ్‌, బొల్లోజుబాబా. మధ్యాహ్నం మధునాపం తుల సత్యనారాయణశాస్త్రి శతజయంతి సభ ఉంటుంది.

ఆవంత్స సోమసుందర్‌ లిటరరీ ట్రస్ట్‌