గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నవతెలంగాణ పబ్లిషింగ్‌హౌస్‌ ఆధ్వ ర్యంలో నవంబర్‌ 14న బాలల దినో త్సవం నాడు మొదలైన పుస్తక ప్రదర్శన నవంబర్‌ 30 వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్‌లో జరుగుతుంది. పుస్తక ప్రదర్శనలో బాలల సాహిత్యానికి సంబంధించిన తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల పుస్తకాలు ఉంటాయి.

సురేష్‌