హైదరాబాద్లో జనవరి 22న ‘ఏనుగు నర సింహారెడ్డి సాహిత్యాంతరంగం’
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి రాసిన ‘ఏనుగు నర సింహారెడ్డి సాహిత్యాంతరంగం’ పుస్తకావిష్కరణ సభ జనవరి 22 సా.6గం.లకు సుందరయ్య విజ్ఞానకేంద్రం, బాగ్లింగంపల్లి, హైదరాబాద్లో జరుగుతుంది. నాళేశ్వరం శంకరం, కె. శివారెడ్డి, రామశేషయ్య తదితరులు పాల్గొంటారు.
పాలపిట్ట బుక్స్